Coronavirus: మరోసారి పెరిగిన కరోనా కేసులు, కేరళలో తగ్గని మహమ్మారి తీవ్రత, ఒక్కరోజే 11వేలకు పైగా కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 11,106 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 459 మంది మృతిచెందారు. రెండు రోజుల క్రితం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇవాళ మరోసారి పెరిగాయి.

New Delhi November 19:  భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుతున్నట్లే కనిపించినప్పటికీ, మరోసారి కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 11,106 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 459 మంది మృతిచెందారు. రెండు రోజుల క్రితం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇవాళ మరోసారి పెరిగాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది.

కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Bird Flu Spreading to Humans? బర్డ్ ఫ్లూతో వియత్నాంలో 21 ఏళ్ల విద్యార్థి మృతి, ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపించడంపై ఆందోళన

JN.1 Cases in India: దేశంలో 819కి చేరుకున్న జేఎన్.1 కేసులు, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కొత్త వేరియంట్‌

COVID-19 Cases in India: దేశంలో తాజా కరోనా కేసుల వివరాలు ఇవిగో, గత 24 గంటల్లో 636 కొత్త కేసులు నమోదు, ముగ్గురు మృతి

Corona Virus: తెలంగాణలో కరోనా కలకలం... కొత్తగా తొమ్మిది కేసుల నమోదు.. రెండు నెలల చిన్నారికీ కరోనా... వెంటి లేటర్‌ పై చికిత్స

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల

COVID Cases Rise in India: చలికాలంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 166 కొత్త కేసులు, సిమ్లాలో మహిళ మృతి, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

COVID-19 New Guidelines: కరోనా గైడ్‌లైన్స్‌ను మరింత సడలించిన కేంద్రం, అంతర్జాతీయంగా కరోనావైరస్ పరిమితులు ఎత్తివేత

India Remains Hub For Pharma: ఔషధాల తయారీ, సరఫరా, అమ్మకం అన్నింటికీ ఒకే ఏకీకృత వ్యవస్థ.. ఫార్మా హబ్ గా దేశాన్ని మార్చడమే లక్ష్యంగా డ్రగ్స్ చట్టం 1940కి సవరణలకు కేంద్రం యోచన