Coronavirus in India: దేశంలో గత 24 గంటల్లో 13,405 మందికి కరోనా, మహమ్మారి వ‌ల్ల నిన్న 235 మంది మృతి

భార‌త్‌లో నిన్న 13,405 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 34,226 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. క‌రోనా వ‌ల్ల నిన్న 235 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,81,075 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది.

Coronavirus Outbreak (Photo credits: IANS)

భార‌త్‌లో నిన్న 13,405 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 34,226 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. క‌రోనా వ‌ల్ల నిన్న 235 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,81,075 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉందని తెలిపింది. క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 4,21,58,510 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,12,344కి పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 175,83,27,441 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement