COVID in India: దేశంలో ఆగని కరోనా కల్లోలం, తాజాగా 1,94,720 కొత్త కేసులు న‌మోదు, 60,405 మంది కోలుకుని డిశ్చార్జ్, కొత్త‌గా 442 మంది మృతి

దేశంలో నిన్న 1,94,720 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న దేశంలో క‌రోనా నుంచి 60,405 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. క‌రోనాతో కొత్త‌గా 442 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. ఇక ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 9,55,319 మందికి చికిత్స అందుతోంది.

COVID Outbreak - Representational Image (Photo-PTI)

దేశంలో నిన్న 1,94,720 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న దేశంలో క‌రోనా నుంచి 60,405 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. క‌రోనాతో కొత్త‌గా 442 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. ఇక ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 9,55,319 మందికి చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య‌ 3,60,70,510కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,84,655గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 4,868కు పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement