COVID in India: దేశంలో గత 24 గంటల్లో 3,47,254 మందికి కరోనా, 703 మంది మృతి, దేశంలో మొత్తం 9,692 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ
దేశంలో గత 24 గంటల్లో 3,47,254 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొన్న నమోదైన కేసుల కంటే నిన్న 29,722 కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే, నిన్న కరోనా వల్ల 703 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 2,51,777 మంది కోలుకున్నారు.
దేశంలో గత 24 గంటల్లో 3,47,254 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొన్న నమోదైన కేసుల కంటే నిన్న 29,722 కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే, నిన్న కరోనా వల్ల 703 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 2,51,777 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 20,18,825 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 9,692 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)