Jallikattu in TN: హింసాత్మంగా మారిన జల్లికట్టు, 48 మందికి గాయాలయ్యాయని తెలిపిన ఆరోగ్య శాఖ అధికారులు
తమిళనాడులోని మదురైలోని అవనియాపురం ప్రాంతంలో జల్లికట్టు పోటీలో 48 మంది గాయపడ్డారని ఆరోగ్య అధికారి తెలిపారు. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు ఆటను ఆంక్షల మధ్య జరుపుకోవాలని స్టాలిన్ సర్కారు సూచించిన సంగతి విదితమే.
తమిళనాడులోని మదురైలోని అవనియాపురం ప్రాంతంలో జల్లికట్టు పోటీలో 48 మంది గాయపడ్డారని ఆరోగ్య అధికారి తెలిపారు. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు ఆటను ఆంక్షల మధ్య జరుపుకోవాలని స్టాలిన్ సర్కారు సూచించిన సంగతి విదితమే.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement