Jammu and Kashmir: సీఐఎస్ఎఫ్ జ‌వాన్ల బ‌స్సుపై ఉగ్ర‌వాదుల కాల్పులు, ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ, మ‌రో ఇద్ద‌రు జవాన్లకు తీవ్ర గాయాలు

ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని చ‌ద్ధా క్యాంపు స‌మీపంలో దారుణానికి పాల్ప‌డ్డారు. సీఐఎస్ఎఫ్ జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సును ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4:25 గంట‌ల‌కు చోటు చేసుకుంది

Representative Image (Credits: Twitter)

ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని చ‌ద్ధా క్యాంపు స‌మీపంలో దారుణానికి పాల్ప‌డ్డారు. సీఐఎస్ఎఫ్ జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సును ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4:25 గంట‌ల‌కు చోటు చేసుకుంది. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో సీఐఎస్ఎఫ్‌కు చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు సీఐఎస్ఎఫ్ ఉన్న‌తాధికారులు తెలిపారు. అయితే ఉగ్ర‌వాదుల దాడిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. బ‌ల‌గాల దాడుల నుంచి త‌ప్పించుకునేందుకు ఉగ్ర‌వాదులు పారిపోయారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement