Karnataka: అతివేగం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూడండి, కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరిన యువకుడు, స్పాట్‌లోనే మృతి

మంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వెళ్తున్న నిషాంత్‌(21) హైస్పీడ్‌లో అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టాడు.

Bike rider dies after hitting divider, crashing into electricity pole in Mangaluru

మంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వెళ్తున్న నిషాంత్‌(21) హైస్పీడ్‌లో అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్ మీదున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు.

ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే నిషాంత్‌ చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.మృతుడిని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అడయార్ సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా యువకుడు గాల్లోకి ఎగరడం చూస్తే.. బైక్ ను ఎంత వేగంగా నడుపుతున్నాడో అర్థమవుతుంది.

Bike rider dies after hitting divider, crashing into electricity pole in Mangaluru

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement