Karnataka: అతివేగం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూడండి, కరెంట్ పోల్ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరిన యువకుడు, స్పాట్లోనే మృతి
మంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బైక్పై వెళ్తున్న నిషాంత్(21) హైస్పీడ్లో అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్ను ఢీకొట్టాడు.
మంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బైక్పై వెళ్తున్న నిషాంత్(21) హైస్పీడ్లో అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్ మీదున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు.
ఈ ప్రమాదంలో స్పాట్లోనే నిషాంత్ చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.మృతుడిని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అడయార్ సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా యువకుడు గాల్లోకి ఎగరడం చూస్తే.. బైక్ ను ఎంత వేగంగా నడుపుతున్నాడో అర్థమవుతుంది.
Bike rider dies after hitting divider, crashing into electricity pole in Mangaluru
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Newlywed Dies by Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయినా అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య, హైదరాబాద్లో విషాదకర ఘటన
Advertisement
Advertisement
Advertisement