Kerala: పెరియార్ నదిలో వందలాది చేపలు మృత్యువాత, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యమే కారణమంటున్న స్థానికులు, వీడియో ఇదిగో..

మే 22, బుధవారం కేరళలోని ఎర్నాకులంలోని పెరియార్ నదిలో వందలాది చేపలు చనిపోయాయి. వార్తా సంస్థ ANI వందల కొద్దీ చనిపోయిన చేపలు నీటిపై తేలుతున్న వీడియోను పంచుకుంది. సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం, కలుషిత నీరు ఈ ఘటనకు ప్రధాన కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Hundreds of Dead Fish Found Floating in Periyar River in Ernakulam, Video Surfaces

మే 22, బుధవారం కేరళలోని ఎర్నాకులంలోని పెరియార్ నదిలో వందలాది చేపలు చనిపోయాయి. వార్తా సంస్థ ANI వందల కొద్దీ చనిపోయిన చేపలు నీటిపై తేలుతున్న వీడియోను పంచుకుంది. సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం, కలుషిత నీరు ఈ ఘటనకు ప్రధాన కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement