Tamilnadu: తమిళనాడులో దారుణం, నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య..లాయర్ కన్నన్‌ను నరికి చంపి పోలీసులకు లొంగిపోయిన ఆనంద్ అనే వ్యక్తి...వీడియో

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ కన్నన్ ను కొడవలితో నరికి చంపాడు ఆనంద్ అనే వ్యక్తి. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Lawyer Brutally Attacked In Tamil Nadu, Accused Surrender(video grab)

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ కన్నన్ ను కొడవలితో నరికి చంపాడు ఆనంద్ అనే వ్యక్తి. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తమిళనాడులో విచిత్ర సంఘటన, చనిపోయిందని చితిపై పెట్టగా చివరి నిమిషంలో లేచిన వృద్ధురాలు...షాక్‌కు గురైన స్థానికులు 

Here's Video:

బ్రేకింగ్ న్యూస్.......

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement