Lockdown in Tamil Nadu: లాక్డౌన్ మే 31 వరకూ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం, నిత్యావసరాలను తరలించే వాహనాలకు అనుమతి
కరోనావైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ మే 24తో ముగియనుండగా కరోనా కేసుల నియంత్రణకు మరో వారం రోజుల పాటు పొడిగించింది.
కరోనావైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ మే 24తో ముగియనుండగా కరోనా కేసుల నియంత్రణకు మరో వారం రోజుల పాటు పొడిగించింది. కొవిడ్-19 రోగులకు ఆక్సిజన్ సరఫరాలతో పాటు మెరుగైన వసతులను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ అనంతరం ఆయన లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నిత్యావసరాలను తరలించే వాహనాలను లాక్డౌన్ సమయంలోనూ అనుమతిస్తారు. ఇక వైద్య సంబంధ కారణాలతో జిల్లాల మధ్య తిరిగే వాహనాలకు ఈ-రిజిస్ట్రేషన్ అవసరం లేదని అధికారులు తెలిపారు
Here's Lockdown in Tamil Nadu Updates
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement