LPG Cylinder Price Cut: వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 తగ్గింపు, ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, రాఖీ పౌర్ణమి రోజు ప్రకటన వెలువడే అవకాశం

ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి సిలిండర్ పై ఏకంగా రూ. 200 తగ్గించేందుకు నిర్ణయించింది.

వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి సిలిండర్ పై ఏకంగా రూ. 200 తగ్గించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది చివరి లోపల ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.రాఖీ పౌర్ణమి రోజు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ

Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ

Race Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన రేస్ సర్వే, 117 నుంచి 128 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 48 నుంచి 58 సీట్ల మధ్యలో టీడీపీ

AARAA Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆరామస్తాన్ సర్వే, 98 నుంచి 116 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో టీడీపీ

Rise Exit Poll: 122 సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 60 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Rise Exit Poll ఇదిగో..

Pioneer Exit Poll: 144 పైగా సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 31 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Pioneer Exit Poll ఇదిగో..

Atma Sakshi Exit Poll: 98 నుంచి 116 సీట్లతో వైసీపీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో ఆగిపోనున్న టీడీపీ వైసీపీ, Atma Sakshi Exit Poll ఇదిగో..

Peoples Pulse Exit Poll: 95 నుంచి 110 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 45 నుంచి 60 సీట్ల మధ్యలో వైసీపీ, జనసేన 14-20 మధ్యలో, Peoples Pulse Exit Poll ఇదిగో..