Maharashtra: కొత్త అవతారం ఎత్తిన స్మగ్లర్లు, దగ్గు మందు సీసాల్లో మత్తుమందు, 4,970 దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్న ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు
ముంబైలో దగ్గు మందు సీసాల్లో మత్తు మందును నింపి సరఫరా చేస్తున్న ఓ ముఠాను యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు పట్టుకున్నారు.మొత్తం 4,970 దగ్గు మందు సీసాల్లో నిషేధిత మాదకద్రవ్యం కొడైన్ను నింపి మజ్గావ్కు చెందిన కొందరు సప్లయ్ చేస్తుండగా ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు రైడ్ చేశారు.
ముంబైలో దగ్గు మందు సీసాల్లో మత్తు మందును నింపి సరఫరా చేస్తున్న ఓ ముఠాను యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు పట్టుకున్నారు.మొత్తం 4,970 దగ్గు మందు సీసాల్లో నిషేధిత మాదకద్రవ్యం కొడైన్ను నింపి మజ్గావ్కు చెందిన కొందరు సప్లయ్ చేస్తుండగా ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు రైడ్ చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు సీజ్ చేసిన మత్తు మందు విలువ రూ.22 లక్షలు ఉంటుందన్నారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్ఎస్ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement