COVID-19 in Maharashtra: మహారాష్ట్రలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 1,115 కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో 9 మంది మృతి

మహారాష్ట్రలో కరోనా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే 560 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 9 మంది కరోనాకు బలయ్యారు.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

మహారాష్ట్రలో కరోనా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే 560 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 9 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,421 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ రోజు దేశంలో 7 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement