SSMB29 Update: మహేష్ బాబు సినిమా కోసం అడవులు వెంట తిరుగుతున్న జక్కన్న, జీపులో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ
మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSMB29 మీద లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.
మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSMB29 మీద లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.
అంతేకాకుండా ఈ వీడియోలో మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ ప్రయాణం చేస్తున్నారు రాజమౌళి. దాంతో సిచువేషన్ కి తగ్గట్లుగానే ఈ పాటకూడా ఉందనే కామెంట్స్ ఆ వీడియోని చూసిన నెటిజన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమా కోసం తన టీమ్తో కలిసి సౌతాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది.
Rajamouli and team off to South Africa
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement