Israel Attack On Gaza Mosque: గాజాపై మరోసారి విరుచుకపడ్డ ఇజ్రాయెల్, మసీదుపై వైమానిక దాడి, 21 మంది మృతి...వీడియో ఇదిగో
గాజాపై మరోసారి భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి. చేయగా ఈ దాడిలో 21 మంది పాలస్తీయన్లు మృతి చెందారు. మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
గాజాపై మరోసారి భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి. చేయగా ఈ దాడిలో 21 మంది పాలస్తీయన్లు మృతి చెందారు. మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ 400 మిస్సైళ్ల దాడి, తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్, వీడియో ఇదిగో..
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..
Patnam Narender Reddy: కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి, కస్టడీపై పిటిషన్పై ఇవాళ కోర్టులో వాదనలు, కలెక్టర్పై దాడి బయటివారి పనేనని పోలీసుల వెల్లడి
Advertisement
Advertisement
Advertisement