Telangana: రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం, హైజీన్ కేర్ పరిశ్రమలో చెలరేగిన మంటలు..నేలమట్టం అయిన నూతనంగా నిర్మించిన షెడ్డూ
రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజీన్ కేర్ పరిశ్రమలో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో క్షణాల్లో నేలమట్టం అయింది నూతనంగా నిర్మించిన షెడ్డు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంచనా వేస్తుండగా ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తోంది ఫైర్ సిబ్బంది.
రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజీన్ కేర్ పరిశ్రమలో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో క్షణాల్లో నేలమట్టం అయింది నూతనంగా నిర్మించిన షెడ్డు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంచనా వేస్తుండగా
ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తోంది ఫైర్ సిబ్బంది. వీడియో ఇదిగో, స్టైల్గా నడుచుకుంటూ వచ్చి రెండు బైకులను ఎత్తుకెళ్లిన దొంగలు
Here's Tweet:
fire accident at rangareddy district.jpg
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement