Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం, ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో 150 మందికి పైగా గాయాలు, 130 మందికి చికిత్స అందించామని తెలిపిన బీఎంసీ అధికారులు
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు. గాయపడ్డ 153 మందిలో.. 130 మందికి చికిత్స అందించామని, ఇంకా 23 మంది హాస్పిటల్లో ఉన్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. థానేలో కూడా 64 మంది గోవింద పాఠకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దహి హండీ వేడుకల సమయంలో వీళ్లంతా గాయపడ్డారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి
CM Revanth Reddy: హర్యానాలో కేజ్రీవాల్ కాంగ్రెస్ను ఓడిస్తే.. మేము కేజ్రీవాల్ను ఢిల్లీలో ఓడించామన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్కు హాజరు
Ratha Saptami 2025 Wishes In Telugu: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో మెసేజెస్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
Advertisement
Advertisement
Advertisement