Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం, ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో 150 మందికి పైగా గాయాలు, 130 మందికి చికిత్స అందించామని తెలిపిన బీఎంసీ అధికారులు
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు. గాయపడ్డ 153 మందిలో.. 130 మందికి చికిత్స అందించామని, ఇంకా 23 మంది హాస్పిటల్లో ఉన్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. థానేలో కూడా 64 మంది గోవింద పాఠకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దహి హండీ వేడుకల సమయంలో వీళ్లంతా గాయపడ్డారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)