Covid in Mumbai: ముంబైలో ఆగని కరోనా కల్లోలం, గత 24 గంటల్లో 10, 860 మందికి కోవిడ్, యాభై వేలకు చేరువలో యాక్టివ్ కేసులు

ముంబైలో రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 10, 860 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో యాభై వేలకు చేరువలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక రాజధానిలో 47,476 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

ముంబైలో రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 10, 860 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో యాభై వేలకు చేరువలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక రాజధానిలో 47,476 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 16, 381కు చేరుకుంది. ఊరట కలిగించే అంశం ఏమిటంటే అక్కడ రికవరీ రేటు 92 శాతంగా ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement