HC on Palani Temple Entry: పళని దేవాలయంలోకి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదు, మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

తమిళనాడులో ఉన్న పళని ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పళని ఆలయం పిక్నిక్ స్పాట్ కాదని, ధ్వజస్తంభం దాటి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

Madurai Bench of Madras High Court (file photo)

తమిళనాడులో ఉన్న పళని ఆలయంలోకి  హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పళని ఆలయం పిక్నిక్ స్పాట్ కాదని, ధ్వజస్తంభం దాటి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రాంగణాన్ని పిక్నిక్ స్పాట్ లేదా టూరిస్ట్ స్పాట్‌గా, నిర్మాణ స్మారక చిహ్నాలను ప్రజలు ఉపయోగించలేరని తెలిపింది. దేవాలయాల ప్రాంగణాన్ని గౌరవప్రదంగా, ఆగమాల ప్రకారం నిర్వహించాలని స్పష్టం చేసింది.

హిందూ మతంపై విశ్వాసం లేని మతస్థులకు ఈ ఆర్టికల్స్ కింద ప్రతివాదులకు మరొకరిని అనుమతించే హక్కును మంజూరు చేయడం లేదని తెలిపింది. అంతేకాకుండా అన్ని మతాలకు హక్కులు హామీ ఇవ్వబడ్డాయి. ఎటువంటి పక్షపాతం ఉండకూడదని సూచించింది. ప్రజలు తమ మతాన్ని ఆచరించే, ప్రకటించే హక్కు కలిగి ఉన్నారు. కానీ వారి ఆచారాలు, ఆచరణపై జోక్యం చేసుకోకూడదని తెలిపింది.

Here's Live Law Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement