Patiala Shocker: గురుద్వారాలో మద్యం తాగిందని తుపాకీతో కాల్చి చంపిన సేవాదార్, ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలు

పంజాబ్ పాటియాలో దుక్నివరణ్ సాహిబ్‌ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.

Representational Image (File Photo)

పంజాబ్ పాటియాలో దుక్నివరణ్ సాహిబ్‌ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని 32 ఏళ్ల పర్మీందర్‌ కౌర్‌గా గుర్తించారు పోలీసులు.పెళ్లికాలేదు. గురుబక్ష్ కాలనీలో నివాసముంటోంది.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement