Patra Chawl Scam Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని సెప్టెంబరు 5 వరకు పొడిగించిన కోర్టు, మనీలాండరింగ్ కేసులో తమ విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకు తెలిపిన ఈడీ

పత్రాచల్ భూములకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ఇక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం సెప్టెంబరు 5 వరకు పొడిగించింది.

Sanjay Raut (Photo Credit- IANS | Twitter)

పత్రాచల్ భూములకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ఇక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం సెప్టెంబరు 5 వరకు పొడిగించింది. గోరేగావ్ సబర్బన్‌లోని పత్రాచల్ (రో టెన్‌మెంట్) రీ డెవలప్‌మెంట్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రౌత్ (60)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆగస్టు 1న అరెస్టు చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న శివసేన నాయకుడిని ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)కి సంబంధించిన కేసులను విచారిస్తూ రౌత్ కస్టడీని ఆగస్టు 30 వరకు పొడిగించారు. ఈ కేసులో తమ విచారణ ఇంకా కొనసాగుతోందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 వరకు కోర్టు కస్టడీని పొడిగించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement