Patra Chawl Scam Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని సెప్టెంబరు 5 వరకు పొడిగించిన కోర్టు, మనీలాండరింగ్ కేసులో తమ విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకు తెలిపిన ఈడీ

పత్రాచల్ భూములకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ఇక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం సెప్టెంబరు 5 వరకు పొడిగించింది.

Sanjay Raut (Photo Credit- IANS | Twitter)

పత్రాచల్ భూములకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ఇక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం సెప్టెంబరు 5 వరకు పొడిగించింది. గోరేగావ్ సబర్బన్‌లోని పత్రాచల్ (రో టెన్‌మెంట్) రీ డెవలప్‌మెంట్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రౌత్ (60)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆగస్టు 1న అరెస్టు చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న శివసేన నాయకుడిని ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)కి సంబంధించిన కేసులను విచారిస్తూ రౌత్ కస్టడీని ఆగస్టు 30 వరకు పొడిగించారు. ఈ కేసులో తమ విచారణ ఇంకా కొనసాగుతోందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 వరకు కోర్టు కస్టడీని పొడిగించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Petition Filed In High Court Against KCR: కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్.. అసెంబ్లీకి రాకపోతే వేటు వేయాలని అభ్యర్ధన

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Brutual Murder at Bhupalapally: మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన

Share Now