PIL on New Parliament Building Inauguration: కొత్త పార్లమెంట్ భవనంపై సుప్రీంకోర్టులో పిల్, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని డిమాండ్ చేసిన పిటిషనర్
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. లోక్సభ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్ పేర్కొన్నారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. లోక్సభ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్ పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనానికి సంబంధించి దేశంలో రాజకీయాలు రగులుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్కు సంబంధించి మే 28న నిర్వహించనున్న కార్యక్రమాన్ని బహిష్కరించాలని పలు రాజకీయ పార్టీల నేతలు నిర్ణయించారు. మే 28న దేశ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Live Law Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement