Mumbai Metro Lines 2A:ముంబై మెట్రో రెండు లైన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, అంధేరి నుండి దహిసర్ వరకు 35 కిమీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌తో ముంబై మెట్రో లైన్లు

ముంబై మెట్రో రెండు లైన్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు.

PM Modi inaugurates two lines of Mumbai metro (Photo-ANI)

ముంబై మెట్రో రెండు లైన్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు. అంధేరి నుండి దహిసర్ వరకు విస్తరించి ఉన్న 35 కిమీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ముంబై మెట్రో లైన్లు 2A మరియు 7 లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement