Mumbai Metro Lines 2A:ముంబై మెట్రో రెండు లైన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, అంధేరి నుండి దహిసర్ వరకు 35 కిమీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌తో ముంబై మెట్రో లైన్లు

ముంబై మెట్రో రెండు లైన్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు.

PM Modi inaugurates two lines of Mumbai metro (Photo-ANI)

ముంబై మెట్రో రెండు లైన్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు. అంధేరి నుండి దహిసర్ వరకు విస్తరించి ఉన్న 35 కిమీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ముంబై మెట్రో లైన్లు 2A మరియు 7 లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement