Mumbai Metro Lines 2A:ముంబై మెట్రో రెండు లైన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, అంధేరి నుండి దహిసర్ వరకు 35 కిమీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్తో ముంబై మెట్రో లైన్లు
ముంబై మెట్రో రెండు లైన్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.
ముంబై మెట్రో రెండు లైన్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. అంధేరి నుండి దహిసర్ వరకు విస్తరించి ఉన్న 35 కిమీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్తో కూడిన ముంబై మెట్రో లైన్లు 2A మరియు 7 లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement