Police Commemoration Day 2021: పోలీస్ అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్న భారత ప్రధాని
పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు.
పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 1959లో చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement