Police Commemoration Day 2021: పోలీస్ అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్న భారత ప్రధాని

పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు.

PM Narendra Modi (Photo Credits: ANI)

పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 1959లో చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement