Rajasthan CM Ashok Gehlot COVID: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌కు కరోనా, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపిన ముఖ్యమంత్రి

రెండు రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోవిడ్ సోకగా తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సాయంత్రం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

Rajasthan CM Ashok Gehlot (Photo Credits: ANI)

రెండు రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోవిడ్ సోకగా తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సాయంత్రం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఇతర సమస్యలు ఏమీ లేవని తెలిపారు. ఇవాళ తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. కాగా నేడు కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, భారతీ ప్రవీణ్ కుమార్, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తిలకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement