Cylinder Blast in Rajasthan: ఇంట్లో సిలిండర్ పేలి ముగ్గురు పిల్లలతో సహా భార్యాభర్తలు సజీవ దహనం, జైపూర్‌లో విషాదకర ఘటన

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.సిలిండర్ పేలుడు ధాటికి అక్కడ వాతావరణం భయానకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Credit @ ANI Twiter

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.సిలిండర్ పేలుడు ధాటికి అక్కడ వాతావరణం భయానకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, బాంబు అనుకుని భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన స్థానికులు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement