RRB Exam Protest: బీహార్ రాష్ట్రంలో రైల్వే పరీక్షలో అక్రమాలు, రైలుకు నిప్పు పెట్టిన ఆందోళన కారులు

బీహార్ లో ఆందోళన కారులు రైలుకు నిప్పు పెట్టారు. ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గయలో ఓ రైలుకు నిప్పు పెట్టారు.

RRB Exam Protest

బీహార్ లో ఆందోళన కారులు రైలుకు నిప్పు పెట్టారు. ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గయలో ఓ రైలుకు నిప్పు పెట్టారు. సీబీటీ 2 ఎగ్జామ్ తేదీని నోటిఫై చేయలేదని, 2019లో రిలీజైన నోటిఫికేషన్ కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019 రైల్వే పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని కోరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement