Stray Dog Attack on Journalist: వాకింగ్ చేస్తున్న జర్నలిస్టుపై వీధికుక్క దాడి, వీటి వల్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం

ఢిల్లీలోని లోధీ గార్డెన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ జర్నలిస్టుపై వీధికుక్క దాడి చేయడం కలకలం రేపిన ఘటన. ఈ దాడి అనూహ్యమైనది. రోజంతా పార్కుకు తరచుగా వచ్చే పిల్లలు వృద్ధుల,తో సహా ప్రజల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది.

Journalist Mauled by Stray Dog While Walking in Delhi’s Lodhi Garden

ఢిల్లీలోని లోధీ గార్డెన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ జర్నలిస్టుపై వీధికుక్క దాడి చేయడం కలకలం రేపిన ఘటన. ఈ దాడి అనూహ్యమైనది. రోజంతా పార్కుకు తరచుగా వచ్చే పిల్లలు వృద్ధుల,తో సహా ప్రజల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది. జర్నలిస్ట్ ఐశ్వర్య పలివాల్ ఈ ఘటనను X కి తీసుకువెళ్లారు. ఆమెపై వీధి కుక్క ఎలా దాడి చేసిందో చూపించే చిత్రాన్ని పంచుకున్నారు. వీధికుక్కల వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, బహిరంగ ప్రదేశాల్లో పెచ్చుమీరుతున్న బెడదను ఎత్తిచూపిన ఆమె, పెరుగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.  అర్థరాత్రి తల్లి పక్కలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకెళ్లి చంపేసిన వీధి కుక్కలు, రాజస్థాన్ సిరోహి జిల్లా ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి..

Here's Disturbed Pic

Journalist Mauled by Stray Dog While Walking in Delhi’s Lodhi Garden
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement