Delhi Earthquake: ఢిల్లీలో మళ్లీ భూకంపం, గత రెండు రోజుల్లో ఇది రెండవ సారి, ఒక్కసారిగా వణికిపోయిన జనాలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండవ సారి. గత రెండు రోజుల క్రితం నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో సహా పలు ఉత్తర భారత నగరాల్లో రాత్రి 11.30 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.

Earthquake Representative Image (Photo Credit: PTI)

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండవ సారి. గత రెండు రోజుల క్రితం నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో సహా పలు ఉత్తర భారత నగరాల్లో రాత్రి 11.30 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఇది 28.84 N అక్షాంశం మరియు 82.19 E రేఖాంశం వద్ద సంభవించింది. తాజాగా ఢిల్లీలో మరో భూకంపం సంభవించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement