Delhi Earthquake: ఢిల్లీలో మళ్లీ భూకంపం, గత రెండు రోజుల్లో ఇది రెండవ సారి, ఒక్కసారిగా వణికిపోయిన జనాలు
ఢిల్లీ-ఎన్సీఆర్లో బలమైన భూకంపం సంభవించింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండవ సారి. గత రెండు రోజుల క్రితం నేపాల్లోని జాజర్కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంతో సహా పలు ఉత్తర భారత నగరాల్లో రాత్రి 11.30 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్లో బలమైన భూకంపం సంభవించింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండవ సారి. గత రెండు రోజుల క్రితం నేపాల్లోని జాజర్కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంతో సహా పలు ఉత్తర భారత నగరాల్లో రాత్రి 11.30 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఇది 28.84 N అక్షాంశం మరియు 82.19 E రేఖాంశం వద్ద సంభవించింది. తాజాగా ఢిల్లీలో మరో భూకంపం సంభవించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement