Tata Steel Plant Accident: టాటా స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, 19 మందికి తీవ్ర గాయాలు, స్టీమ్ పైపు పగిలిపోవడం వల్లే ప్రమాదం
ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలోని కంటామనియాలోని టాటా స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలోని స్టీమ్ పైప్ పగిలిపోయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంట్లో ఉన్న హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కటక్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు
ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలోని కంటామనియాలోని టాటా స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలోని స్టీమ్ పైప్ పగిలిపోయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంట్లో ఉన్న హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కటక్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. స్టీమ్ పైపు పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు.మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ప్లాంట్లో తనిఖీలు జరుగుతున్న సమయంలో స్టీమ్ పైపు పగిలిపోయిందన్నారు. గాయపడ్డ వారిలో ఉద్యోగులు, కార్మికులు ఉన్నారని తెలిపారు.
IANS Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement