Chhattisgarh Blast: దంతెవాడలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు బాంబు దాడి, 10 మంది పోలీసులు మృతి, మార్గం మధ్యలో ఐఈడీని అమర్చిన నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన పేలుడులో పది మంది పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందారని అధికారులు తెలిపారు. దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడి జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఐఈడీని నక్సల్స్‌ అమర్చారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Representative Image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన పేలుడులో పది మంది పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందారని అధికారులు తెలిపారు. దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడి జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఐఈడీని నక్సల్స్‌ అమర్చారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's PTI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement