The Kerala Story: ద కేర‌ళ స్టోరీ బ్యాన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు, థియేట‌ర్ల వ‌ద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాల‌ని ధర్మాసనం ఆదేశాలు

ద కేర‌ళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని బెంగాల్ ప్ర‌భుత్వం విధించిన బ్యాన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ పీఎస్ న‌ర్సింహా, జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డ‌ర్‌పై స్టే జారీ చేసింది.

The Kerala Story

ద కేర‌ళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని బెంగాల్ ప్ర‌భుత్వం విధించిన బ్యాన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ పీఎస్ న‌ర్సింహా, జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డ‌ర్‌పై స్టే జారీ చేసింది. త‌మిళ‌నాడు స‌ర్కార్ కూడా థియేట‌ర్ల వ‌ద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాల‌ని కోర్టు ఆదేశించింది.సినిమాకు సీబీఎఫ్‌సీ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డం వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే శాంతి, భ‌ద్ర‌త స‌మ‌స్య‌ల్ని చూసుకోవాల‌ని సీజేఐ చంద్ర‌చూడ్ తెలిపారు. ద కేర‌ళ స్టోరీ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్న‌ట్లు మే 8వ తేదీన ప‌శ్చిమ బెంగాల్ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement