Fact Check: స్మశానాల్లో అంతిమ సంస్కారాలపై 18 శాతం GST వార్తలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం, స్మశానంలో సేవలపై పన్ను లేదని స్పష్టీకరణ, కేవలం స్మశానాల నిర్మాణంలో పాల్గొనే కాంట్రాక్టులపై మాత్రమే 18 శాతం జీఎస్టీ ఉందని ప్రకటన..

స్మశానాల్లో దహన సంస్కారాలపై 18 శాతం జీఎస్టీ విధించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు PIB తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో అంతిమ సంస్కారాలపై జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించారు.

GST Revenue Collection - Representational Image. | (Photo Credits: PTI/File)

స్మశానాల్లో దహన సంస్కారాలపై 18 శాతం జీఎస్టీ విధించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు PIB తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో అంతిమ సంస్కారాలపై జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించారు. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక లేదా మార్చురీ సేవలపై ఎలాంటి GST లేదని స్పష్టం చేసింది. అయితే ఈ 18 శాతం GST స్మశాన వాటికల నిర్మాణ ఒప్పందాలకు మాత్రమే వర్తిస్తుందని, స్మశానంలో లభించే సేవలకు కాదని స్పష్టం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement