Union Budget 2024: వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మోదీ సర్కారే అవుతుంది, బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సంచలన వ్యాఖ్యలు

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు. అలాగే వచ్చే ఐదేళ్లు అద్భుతమైన అభివృద్ధి సంవత్సరాలుగా నిలుస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.GDP - పాలన అభివృద్ధి, పనితీరుపై ప్రభుత్వం సమానంగా దృష్టి సారించిందని తెలిపారు.

PM Narendra Modi (Photo Credit: ANI)

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక లోతైన సానుకూల పరివర్తనను చూసింది, భారతదేశ ప్రజలు భవిష్యత్తు కోసం ఆశ మరియు ఆశావాదంతో ఎదురు చూస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు.

అలాగే వచ్చే ఐదేళ్లు అద్భుతమైన అభివృద్ధి సంవత్సరాలుగా నిలుస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.GDP - పాలన అభివృద్ధి, పనితీరుపై ప్రభుత్వం సమానంగా దృష్టి సారించిందని తెలిపారు. "ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. ద్రవ్యోల్బణం ఓ మోస్తరుగా ఉంది" అని మధ్యంతర బడ్జెట్ సమర్పణలో FM సీతారామన్ చెప్పారు.  పార్లమెంట్‌లో కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యమని తెలిపిన కేంద్ర ఆర్థికమంత్రి

Here's ANi News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement