Uttar Pradesh: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, తప్పిన పెను ప్రమాదం,నిర్లక్ష్యమే కారణమా?.. వీడియో వైరల్

యూపీలోని అమ్రోహాలో శనివారం ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించారు. సమాచారం ఇతర స్టేషన్లకు అందించడంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.

Uttar pradesh(Video Grab)

Uttar Pradesh, July 21: యూపీలోని అమ్రోహాలో శనివారం ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించారు. సమాచారం ఇతర స్టేషన్లకు అందించడంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి, జుట్టులాగి ముక్కు పగిలేలా కొట్టిన వ్యక్తి, పోలీసుల అదుపులో నిందితుడు

Here's Video: 

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement