Bihar Political Crisis: బీహార్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్, ఏకగ్రీవంగా సీఎంని ఎన్నుకునేందుకు సిద్ధం కావాలంటూ ట్వీట్ చేసిన లాలూ కూతురు రోహిణి యాదవ్

Bihar Chief Minister Nitish Kumar | (Photo Credits: ANI/File)

బీహార్‌లో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులతో సాగుతోంది. సీఎం నితీష్ కుమార్ బీజేపీ నుంచి బయటకు రావడంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తోపాటు మళ్లీ నితీష్‌ కుమార్‌ లాలు యాదవ్‌ భాగస్వామ్యం రానునుంది.

ఈ క్రమంలో లాలు యాదవ్‌ కుమార్తె రోహిణి యాదవ్‌ ఆ మాటలకు బలం చేకూరుస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ఈ మేరుకు ఆమె ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ... వెలుగులోకి రావలనుకున్నావారు త్వరపడండి, ఏకగ్రీవంగా సీఎంని ఎన్నుకునేందుకు సిద్దంగా ఉండండి అని ట్వీట్‌ చేశారు. పైగా నితీష్‌ లాలుల గత బంధ బలపడునుందని, ఈ మహా గతబంధన్‌ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement