Bharat Jodo Yatra: భార‌త్ జోడో యాత్ర రేపటి నుంచే, సుమారు 3570 కిలోమీట‌ర్ల దూరం యాత్ర చేయనున్న కాంగ్రెస్ పార్టీ, హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు

కాంగ్రెస్ పార్టీ రేపటి (Sep 7) నుంచి భార‌త్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. సుమారు 3570 కిలోమీట‌ర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబ‌దూర్‌లో మాజీ ప్ర‌ధాని రాజీవ్‌కు రాహుల్ గాంధీ నివాళి అర్పిస్తారు.

Congress Flag (Photo Credits: PTI)

కాంగ్రెస్ పార్టీ రేపటి (Sep 7) నుంచి భార‌త్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. సుమారు 3570 కిలోమీట‌ర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబ‌దూర్‌లో మాజీ ప్ర‌ధాని రాజీవ్‌కు రాహుల్ గాంధీ నివాళి అర్పిస్తారు. ఇక ఆ త‌ర్వాత క‌న్యాకుమారిలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. దీంట్లో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ కూడా పాల్గొంటారు. మిలే క‌దం, జుడే వ‌త‌న్ ట్యాగ్‌లైన్‌తో యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు.ఆర్థిక అస‌మాన‌త‌లు, సామాజిక వివ‌క్ష‌, రాజ‌కీయ వికేంద్రీక‌ర‌ణ లాంటి అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర‌లో అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement