Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం, నాలుగు రోజుల్లోనే రెండోసారి ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఢిల్లీలో భూకంపం (Earthquake) వచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల భూమి స్వల్పంగా (Delhi tremors) కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 1న కూడా ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది.
New Delhi, JAN 05: ఢిల్లీలో భూకంపం (Earthquake) వచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల భూమి స్వల్పంగా (Delhi tremors) కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 1న కూడా ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది. హర్యానాలోని ఝజ్జర్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొననున్న రేవంత్
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Nepal Earthquake: నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement