Jharkhand Political Crisis: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్ పోర్టులో దిగగానే క్యాంపుకు తరలించేందుకు రెడీగా బస్సులు, వీడియోలు ఇవిగో..

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం (Jharkhand Political Crisis) మధ్య, రాష్ట్రంలోని జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం బిజెపి వేట ప్రయత్నాలను నిరోధించడానికి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది.

JMM-led alliance MLAs shifted to Hyderabad

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం (Jharkhand Political Crisis) మధ్య, రాష్ట్రంలోని జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం బిజెపి వేట ప్రయత్నాలను నిరోధించడానికి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది.35 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించేందుకు బేగంపేట్ విమానాశ్రయంలో బస్సులతో సిద్ధంగా ఉన్న రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్. వారు రాగానే బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది.  జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలింపు, బేగంపేట ఎయిర్‌పోర్టులో రెడీగా ఉన్న బస్సులు, వీడియోలు ఇవిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement