PM Modi: అభివృద్ధి గెలిచింది...మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్..కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని ట్వీట్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు . ఎన్నికల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను చూసి గర్వపడుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలోని సోదర, సోదరీమణులకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జార్ఖండ్లో విజయం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు తెలిపారు మోదీ.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు . ఎన్నికల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను చూసి గర్వపడుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలోని సోదర, సోదరీమణులకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జార్ఖండ్లో విజయం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు తెలిపారు మోదీ. ఆరంభం అదుర్స్..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
Advertisement
Advertisement
Advertisement