Train Delay: రైలు ఆలస్యం.. వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా
సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది.
Hyderabad, Oct 30: సమయ పాలన పాటించనందుకు రైల్వేకు (Train) వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా (Penalty) విధించింది. 2018లో కార్తీక్ మోహన్ ఎర్నాకులం నుంచి చెన్నైకి (Chennai) టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా దాదాపు 13 గంటల ఆలస్యంగా రైలు వచ్చింది. రైలు ఆలస్యం కారణంగా అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయానని మోహన్ ఫిర్యాదును ఫోరం సమర్థించింది. ఈ మేరకు జరిమానా విధించింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IPL 2025 Schedule: క్రికెట్ ఫ్యాన్స్కు ఇక పండుగే! ఐపీఎల్ -2025 షెడ్యూల్ వచ్చేసింది, హైదరాబాద్లో మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?
Bomb Threat Panic: విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనకు గురయిన ప్రయాణీకులు.. చెన్నైలో ఘటన (వీడియో)
Delay in Allu Arjun Release: అల్లు అర్జున్ ఇవాళ విడుదలయ్యేది కష్టమే! చంచల్ గూడ జైలు దగ్గర టెన్షన్ వాతావరణం, బెయిల్ పేపర్స్ లో తప్పులు
Fire Accident in Tamil Nadu: తమిళనాడులోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఏడుగురు.. మృతుల్లో బాలుడు కూడా..! (వీడియో)
Advertisement
Advertisement
Advertisement