Uttar Pradesh Viral: టీ తాగటానికి పోలీసులు వ్యాన్ ఆపడంతో నిందితుల పరార్.. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
ఒక్క ఏమరపాటుతో ముగ్గురు దొంగలు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఆ ముగ్గురు దొంగలను కోర్టుకు వ్యానులో తీసుకెళుతుండగా దొంగలు తప్పించుకున్నారు.
Newdelhi, Sep 22: ఒక్క ఏమరపాటుతో ముగ్గురు దొంగలు (Thieves) కస్టడీ (Custody) నుంచి తప్పించుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఆ ముగ్గురు దొంగలను కోర్టుకు వ్యానులో తీసుకెళుతుండగా దొంగలు తప్పించుకున్నారు. మార్గమధ్యంలో పోలీసులు టీ కోసం వ్యానును ఆపారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారట. ఈ క్రమంలో వ్యానులోని ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement