Adar Poonawalla: మిగతా దేశాల కంటే భారత్ భేష్.. కొవిడ్ ను సమర్థంగా ఎదుర్కొన్నాం: సీరం సీఈవో అదార్ పూనావాలా
భారత్ లో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేశామని, అందుకే, మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు కొంచం మెరుగ్గా ఉన్నాయని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా అన్నారు. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమించిందని కొనియాడారు.
Pune, Jan 9: భారత్ లో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేశామని, అందుకే, మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు కొంచం మెరుగ్గా ఉన్నాయని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా అన్నారు. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమించిందని కొనియాడారు. పుణేలో ఓ దవాఖానా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
Can COVID Cause Erectile Dysfunction? COVID-19 అంగస్తంభన లోపానికి కారణమవుతుందా? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకోండి
Uttarakhand: డ్రగ్స్కు డబ్బులిచ్చిన వారితో సెక్స్కు సై అన్న 17 ఏళ్ల యువతి, కట్ చేస్తే శృంగారంలో పాల్గొన్న వారందరికీ ఎయిడ్స్, ఎంతమందికి సోకిందంటే..
Advertisement
Advertisement
Advertisement