Mathura Train Accident CCTV Video: వీడియో చూస్తే షాక్..మద్యం మత్తులో రైలు నడిపిన లోకోపైలట్...ప్లాట్ ఫారం మీదకు ఎక్కేసిన రైలింజన్..యూపీలో దారుణం..

యూపీలోని మధురలో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కిన ఘటనకు సంబంధించి పెద్ద రహస్యం బట్టబయలైంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేయగా.. రైలులో ఉన్న సిబ్బంది ఒకరు మద్యం మత్తులో మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నట్లు తేలింది

Mathura Train Accident CCTV Video (Youtube)

యూపీలోని మధురలో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కిన ఘటనకు సంబంధించి పెద్ద రహస్యం బట్టబయలైంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేయగా.. రైలులో ఉన్న సిబ్బంది ఒకరు మద్యం మత్తులో మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీలో కూడా రికార్డు అయి వెలుగులోకి వచ్చింది. బాధ్యులైన రైల్వే శాఖ ఉద్యోగులందరినీ వెంటనే సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో చూడండి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement