Kerala Police: రైల్వే ప్రయాణికుడిని కాలితో తన్నిన పోలీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్, పోలీసుపై సస్పెన్షన్ వేటు వేసిన కేరళ పోలీస్ ఉన్నతాధికారులు
రైలులో ఓ ప్రయాణికుడిని కేరళ పోలీస్ కాలితో తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దీనిపై స్పందించి ఆ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేశారు. కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావళి ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నాడు.
రైలులో ఓ ప్రయాణికుడిని కేరళ పోలీస్ కాలితో తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దీనిపై స్పందించి ఆ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేశారు. కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావళి ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడిపై దాడికి దిగాడు. ప్రయాణికుడు మద్యం తాగి ఉన్నాడని ఆ కానిస్టేబుల్ భావించాడు. అతడి పక్కటెముకలపై కానిస్టేబుల్ తన్నాడు. దీంతో ఆ ప్రయాణికుడు కిందపడిపోయాడు. ఈ దృశ్యాలను రైలులోని ఓ వ్యక్తి స్మార్ట్ ఫోనులో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేశారు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
Advertisement
Advertisement
Advertisement