Manipur Violence Again: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు మృతి.. 5 జిల్లాల్లో కర్ఫ్యూ
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. నూతన సంవత్సరం తొలి రోజున ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో నలుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Guwahati, Jan 2: మణిపూర్ (Manipur) లో మళ్లీ హింస (Violence) చెలరేగింది. నూతన సంవత్సరం తొలి రోజున (New year first day) ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో నలుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తౌబాల్ జిల్లాలోని లిలాంగ్ లో ఈ ఘటన జరిగింది. దీంతో రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో తిరిగి కర్ఫ్యూను విధించాల్సి వచ్చింది.
Advertisement
సంబంధిత వార్తలు
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్
Stones Pelted at Vande Bharat: యూపీలో వందేభారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్లదాడి, ధ్వంసమైన కిటికీ అద్దాలు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Manipur Violence: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్ పీపుల్స్ పార్టీ, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం
Advertisement
Advertisement
Advertisement