CAA Case in Supreme Court: సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయొద్దంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

Supreme Court of India (File Photo)

Newdelhi, Mar 19: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-CAA) అమలు చేయొద్దంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ నెల 12న కోర్టును ఆశ్రయించింది. 2019 నుంచి ఇప్పటివరకు దాఖలైన 200కు పైగా పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

Baby Eating Chairs: కుర్చీలను తినేస్తున్న బాలిక.. గాజు పెంకులను కూడా వదలట్లే.. మీరు చదివింది నిజమే! అసలేంటీ విషయం? ఆ బాలిక ఎక్కడ??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now