Tamil Nadu: రూ. 2. 6 లక్షల రూపాయి బిళ్లలతో బైక్ కొనుగోలు చేసిన తమిళనాడు యువకుడు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
తమిళనాడులో ఓ యువకుడు రూ. 2 6 లక్షలకు బైక్ కొనుగోలు చేశాడు. అయితే అందులో వింతేముంది అందరూ కొంటారు అని మీరనుకోవచ్చు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అతను మొత్తం రూ.2 6 లక్షలకు రూపాయి కాయిన్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేశాడు.
తమిళనాడులో ఓ యువకుడు రూ. 2 6 లక్షలకు బైక్ కొనుగోలు చేశాడు. అయితే అందులో వింతేముంది అందరూ కొంటారు అని మీరనుకోవచ్చు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అతను మొత్తం రూ.2 6 లక్షలకు రూపాయి కాయిన్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం అతను మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ కాయిన్స్ లెక్కబెట్టేసరికి షోరూం వాళ్లకి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement