Video: షాకింగ్ వీడియో, ముంబైలో పట్టపగలే తన ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన పుటేజీ

గ్రామంలోని టిమా ఆసుపత్రి దగ్గర నిందితుడు శ్రీకృష్ణ యాదవ్ మరియు అతని స్నేహితురాలు నేహా మహతో వాగ్వాదానికి దిగారు. నేహా నేలపై కుప్పకూలిన తర్వాత యాదవ్ పిస్ట

Representational image. (Photo Credit: GoodFreePhotos)

ముంబైలో బోయిసర్ ప్రాంతంలో పట్టపగలు ఓ యువకుడు తన ప్రియురాలిని కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. బోయిసర్‌లోని సరావలి గ్రామంలోని టిమా ఆసుపత్రి దగ్గర నిందితుడు శ్రీకృష్ణ యాదవ్ మరియు అతని స్నేహితురాలు నేహా మహతో వాగ్వాదానికి దిగారు. నేహా నేలపై కుప్పకూలిన తర్వాత యాదవ్ పిస్టల్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండి ఆమెపై కాల్చాడు, అనంతరం పిస్టల్‌తో పారిపోయాడు. అయితే, పారిపోతుండగా ఓ వాహనం అతన్ని ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు ప్రకటించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement