Fact Check: ధోని గౌరవార్థం ఆర్బీఐ ఎలాంటి నాణెం విడుదల చేయలేదు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నాణెం ఫేక్..!
భారతీయ క్రికెట్కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
భారతీయ క్రికెట్కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాణేలను తయారు చేసే సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్సైట్లో కూడా దీని ప్రస్తావన లేదు. కాబట్టి ధోని చిత్రంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాణెం ఫేక్. సౌతాఫ్రికాతో టీ -20లో చెలరేగిన తెలుగు తేజం, వరుసగా రెండో సెంచరీ, అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement